Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారారు. అది కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగింది.

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (14:58 IST)
చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారారు. అది కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఐదుమంది స్నేహితులు తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును రేణిగుంట సమీపంలోని వెదళ్ళచెరువు వద్ద లారీ ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో ప్రేమ్ సుందర్, కిషన్‌ రెడ్డి, హనుమంత రెడ్డిలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ లారీని అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments