Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం... నలుగురు మృతి

విజయవాడ : పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో న‌లుగురు మృతి చెందారు. మరో ఇద్ద‌రి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కర

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (15:18 IST)
విజయవాడ : పుష్కరాల చివరి రోజు విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో న‌లుగురు మృతి చెందారు. మరో ఇద్ద‌రి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కర స్నానం చేసి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ ఏపీ 30పీ 4789గా పోలీసులు గుర్తించారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments