Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌ర‌క‌టూరులో రోడ్డు ప్ర‌మాదం; క‌లెక్ట‌ర్ మ‌న‌వ‌తాదృక్ఫ‌థం

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (13:57 IST)
కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్ త‌న మాన‌వతా దృక్ఫ‌థాన్ని చాటారు. పెడన నియోజవర్గం గూడూరు - మచిలీపట్నం 216 జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

అదే మార్గంలో వెళుతున్న క‌లెక్ట‌ర్ జె.నివాస్ వెంట‌నే స్పందించారు. అక్క‌డి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. కారు దిగి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి మానవత్వం చాటారు. ఈ మార్గంలో ఒక కారు ద్విచక్ర వాహనదారుల‌యిన ఇద్ద‌రిని డీకొంది. యాక్టివా, బైక్ల‌ను కారు ఢీ కొట్ట‌డంతో ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.

మృతుడు మచిలీపట్నానికి ఇంగ్లీష్‌పాలెంకి  ప్రాంతానికి చెందిన అబ్దుల్ వుల్ఫాస్‌గా గుర్తించించారు. మృతదేహాన్ని 108లో పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం పోలీసులు తరలించారు. ఈ స‌మ‌యంలో అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ జె నివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించే ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments