Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్ట్ మృతుల సంఖ్య 30... ఆర్కె, విజ‌య్‌లు పోలీసుల అదుపులో ఉన్నారా...?

హైద‌రాబాదు: మ‌ల్కాన్‌గిరి చిత్రకొండ ఇపుడు యుద్ధ భూమిలా మారింది. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఇక్క‌డ పోలీసుల కూంబింగ్ ముమ్మ‌రంగా సాగుతోంది. మొన్న పోలీస్ ఎన్‌కౌంట‌ర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెంద‌గా, ఈ రోజు తాజాగా మ‌రో ఇద్ద‌రు ఎన్‌కౌంట‌ర్ అయ

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (17:15 IST)
హైద‌రాబాదు: మ‌ల్కాన్‌గిరి చిత్రకొండ ఇపుడు యుద్ధ భూమిలా మారింది. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన ఇక్క‌డ పోలీసుల కూంబింగ్ ముమ్మ‌రంగా సాగుతోంది. మొన్న పోలీస్ ఎన్‌కౌంట‌ర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెంద‌గా, ఈ రోజు తాజాగా మ‌రో ఇద్ద‌రు ఎన్‌కౌంట‌ర్ అయ్యారు. దీనితో మ‌ల్కాన్‌గిరి ప్రాంతం మ‌రింత ఉద్రిక్తంగా మారింది. 
 
ఏఓబిలో భారీ ఎన్‌కౌంట‌ర్ అనంత‌రం కూంబిగ్ పేరుతో ఏపీ ప్ర‌భుత్వం తీవ్ర‌మైన అల‌జ‌డి సృష్టిస్తోంద‌ని విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు ఆరోపించారు. పీపుల్స్ వార్ అగ్ర‌నేత‌ల‌ను పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని, ఆర్కే, విజ‌య్‌లు ఇపుడు పోలీసుల చేతిలో బందీలుగా ఉన్నార‌ని ఆరోపించారు. వారిని వెంట‌నే కోర్టుకు హాజ‌రు ప‌ర‌చాల‌ని పౌర‌హ‌క్కుల సంఘం నేత‌లు, విర‌సం నేత‌లు డిమాండు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments