Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - బాబులు తెలుగును ఉద్ధరిస్తారా? రోజా ప్రశ్న

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సర్కారు వచ్చే యేడాది నుంచి ఇంగ్లీషు మీడియం చదువులను ప్రారంభించనుంది. ఈ విధానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు.. జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిపై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పందించారు. తెదేపా నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు.
 
ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చుగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. 
 
ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు 'తెలుగు'ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే 'తెలుగు చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచమంతా ఇంగ్లీషు చుట్టూనే తిరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments