Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని అక్క జైలుకెళా వెళ్ళాడో చూశాం కదా, రోజా వ్యంగాస్త్రాలు

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (23:21 IST)
తెలుగుదేశం పార్టీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. మహిళలకు కేటాయించిన ఇళ్ళ స్ధలాల్లో మైనింగ్ జరిగిందని హడావిడి చేసిన దేవినేని (ఉమ) అక్క ఎలా జైలు పాలయ్యాడో మనం చూశామంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. 
 
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్థి చూసి కడుపు మంటతో టిడిపి నాయకులు ఉన్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇళ్ళు పేద వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించి 3 లక్షల ఇళ్ళు కట్టకుండా ప్రజలను మోసం చేశారన్నారు.
 
నామినేటెడ్ పదవులకు 50 శాతం మహిళలకు ఇచ్చిన మాట మాట నిలబెట్టుకున్నారని.. దేశం మొత్తం నాలుగు ఇళ్ళు నిర్మిస్తుంటే అందులో ఒక ఇల్లు ఎపిలో నిర్మించడం విశేషమన్నారు. 
 
నాలుగు లక్షల కోట్ల ఆస్తిని మహిళలకు అందించడం మామూలు విషయం కాదని.. రాష్ట్రంలో 28 లక్షల మంది మహిళలకు ఇళ్ళు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు.
 
కరోనా థర్డ్ వేవ్ వస్తుందని ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలన్నారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments