Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. తిరుమలలో ఇద్దరు మహిళలు అర్చకుడిని రేప్ చేయబోయారు..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (20:12 IST)
సాధారణంగా పురుషులు స్త్రీలను అత్యాచారం చేసింది వినుంటాం. కానీ తిరుమలలో అంతా రివర్స్. ఇద్దరు మహిళలు ఒక అర్చకుడిని రేప్ చేయబోయారు. అంతేకాదు రివర్స్‌లో అర్చకుడే తమపై అత్యాచారం చేయడానికి బలవంతపెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజాన్ని తెలుసుకుని పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
 
శ్రీవారి ఆలయంలో సంభావన అర్చకులుగా పనిచేస్తున్న మణికంఠాచార్యులు, మారుతి ప్రసాదాచార్యుల మధ్య గత కొన్నినెలలుగా విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. మణికంఠాచార్యులని ఉద్యోగం నుంచి ఎలాగైనా తీయించాలనుకున్నాడు మారుతి. కడపకు చెందిన కళ్యాణి, సరోజాలపై రెండు లక్షల బేరం కుదిరించుకుని మణికంఠాచార్యులను బలవంతం చేయండి అంటూ సలహా ఇచ్చాడు. విధులు ముగించుకుని తన గదికి వెళ్ళిన మణికంఠాచార్యులపైన ఇద్దరు మహిళలు బలవంతం పెట్టారు. 
 
మణికంఠ గట్టిగా కేకలు వేయగా స్థానిక అర్చకులు వచ్చి మహిళలను పట్టుకున్నారు. అయితే మహిళలు మాత్రం మణికంఠే తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను పోలీస్టేషన్‌లో ఉంచి విచారించగా అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments