Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మైక్ పట్టుకుంటేనే వణుకు.. నమస్తే తెలంగాణ ఓ చెల్లని కాగితం!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేపర్ ఓ చెల్లని కాగితం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం ధ్వజమెత్తారు. 
 
తాను మైక్ పట్టుకుంటే అధికార తెరాస నేతలు వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నమస్తే తెలంగాణలో అవాస్తవాలే ఎక్కువని ఆరోపించారు. సచివాలయాన్ని తరలించేందుకు సర్కారు యత్నిస్తే తాము అడ్డుకుంటామన్నారు.
 
మంత్రి ఈటెలకు తెలియకుండానే చెక్ పోస్టులు ఎత్తేశారని, అందుకు బాధ్యతగా ఈటెల రాజీనామా చేయాలని అన్నారు. అవినీతి భాగోతం బయటపెడతారనే జర్నలిస్టులపై కఠిన ఆంక్షలు విధించారని రేవంత్ మండిపడ్డారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments