Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణ

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (21:25 IST)
ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పేవరకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వవద్దని టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్‌కు సోమవారం ఒక వినతి పత్రం ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments