Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణ

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (21:25 IST)
ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. దళితుల అభివృద్ధికి సంబంధించిన వార్తలకు ‘సాక్షి’ దిన పత్రిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని, అందువల్ల ఆ పత్రిక యాజమాన్యం దళితులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పేవరకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వవద్దని టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్‌కు సోమవారం ఒక వినతి పత్రం ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments