Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్, ఎంపీ విజయ సాయిల‌కు ఊర‌ట‌... బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ కొట్టివేత‌

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:10 IST)
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణం రాజుకు పెద్ద షాక్ త‌గిలింది. సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు, ఎంపీ  విజయ సాయి రెడ్డికి ఊరట ల‌భించింది. జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. 
 
సీఎం జగన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, పేర్కొంటూ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ కొట్టివేసింది. అయితే, ఈ విష‌యం ముందే సాక్షి మీడియాకు ఎలా లీక్ అయింద‌ని, ర‌ఘురామ తీర్పు నిలిపివేయాల‌ని వేసిన పిటిష‌న్ కూడా హైకోర్టు కొట్టివేయ‌డంతో, ఆర్.ఆర్.ఆర్. కు రెండు ర‌కాలుగా షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments