Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్, ఎంపీ విజయ సాయిల‌కు ఊర‌ట‌... బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ కొట్టివేత‌

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:10 IST)
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణం రాజుకు పెద్ద షాక్ త‌గిలింది. సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు, ఎంపీ  విజయ సాయి రెడ్డికి ఊరట ల‌భించింది. జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. 
 
సీఎం జగన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, పేర్కొంటూ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ కొట్టివేసింది. అయితే, ఈ విష‌యం ముందే సాక్షి మీడియాకు ఎలా లీక్ అయింద‌ని, ర‌ఘురామ తీర్పు నిలిపివేయాల‌ని వేసిన పిటిష‌న్ కూడా హైకోర్టు కొట్టివేయ‌డంతో, ఆర్.ఆర్.ఆర్. కు రెండు ర‌కాలుగా షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments