సీఎం జగన్, ఎంపీ విజయ సాయిల‌కు ఊర‌ట‌... బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ కొట్టివేత‌

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:10 IST)
వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌కృష్ణం రాజుకు పెద్ద షాక్ త‌గిలింది. సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు, ఎంపీ  విజయ సాయి రెడ్డికి ఊరట ల‌భించింది. జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. 
 
సీఎం జగన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు, ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, పేర్కొంటూ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ కొట్టివేసింది. అయితే, ఈ విష‌యం ముందే సాక్షి మీడియాకు ఎలా లీక్ అయింద‌ని, ర‌ఘురామ తీర్పు నిలిపివేయాల‌ని వేసిన పిటిష‌న్ కూడా హైకోర్టు కొట్టివేయ‌డంతో, ఆర్.ఆర్.ఆర్. కు రెండు ర‌కాలుగా షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ నుంచి ప్రభాస్,నిధి అగర్వాల్ లపై మెలొడీ సాంగ్ ప్రోమో రిలీజ్

Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు, వ్యక్తిత్వమే విప్లవం, వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ

టాలీవుడ్‌కు దిష్టి తగిలింది... మన మధ్య ఐక్యత లేదు : తమన్ ఆవేదన

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ప్రయత్నిస్తానన్న చిరంజీవి.. నో చెప్పిన ఆ దర్శకుడు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 'దేఖ్ లేంగే సాలా...' (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments