Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. 47మంది అరెస్ట్

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (17:44 IST)
తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం చెట్లు మాత్రమే పెరుగుతాయి. గత 30 ఏళ్లుగా ఎర్ర చందనం మొక్కలు అక్రమ రవాణా కొనసాగుతోంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. కానీ విదేశాల్లో ఎర్రచందనం ధర ఎక్కువగా ఉండడంతో ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. 
 
కానీ శేషాచలం అడవుల్లో చాలా చోట్ల ఎర్రచందనం అక్రమ రవాణాలో పలువురు స్మగ్లర్ల హస్తం ఉన్నట్లు సమాచారం అందింది. దాని ఆధారంగా ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు రహస్య నిఘా పెట్టారు. 
 
అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 47 మంది కూలీలను అరెస్టు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments