Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భానుడి ప్రతాపం... కర్నూలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత...

ఆంధ్రప్రదేశ్‌లో సూర్యభగవానుడి ప్రతాపం కొనసాగుతోంది. వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పగటి పూట రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వణికిపోతున్నారు. ఉక్కపోతతో తల్లడిల్లి

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యభగవానుడి ప్రతాపం కొనసాగుతోంది. వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పగటి పూట రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వణికిపోతున్నారు. ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్నారు. 
 
ముఖ్యంగా, రాయలసీమలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో సాధారణంగా కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఆదివారం కర్నూలులో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 
అనంతపురం, తిరుపతిలో 41, నెల్లూరులో 40, విజయవాడ, రాజమహేంద్రవరంలో 39, ఒంగోలు, శ్రీకాకుళంలో 37, నర్సాపురం, విశాఖపట్నంలో 36డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments