Webdunia - Bharat's app for daily news and videos

Install App

హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో చంద్రబాబు చిత్ర పటం.. నెట్టింట వీడియో వైరల్ (video)

సెల్వి
శుక్రవారం, 29 ఆగస్టు 2025 (14:16 IST)
chandrababu
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో రాయలసీమకు నీరు తీసుకురావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆ ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబుకు తమ కృతజ్ఞతలు తెలిపేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో ఆయన చిత్ర పటాన్ని రూపొందించారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రాయలసీమ కరువు ప్రాంతాలకు అందించేందుకు 1,649 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తున్నారు. 
 
ఈ పథకం కాలువల పొడవునా 19 నియోజకవర్గాల్లో 423 చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నారు. ఈ చెరువులన్నీ నింపితే 13.004 టీఎంసీలు నిల్వ కానుంది. వాటి కింద 71,765 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 
 
తాజాగా ఎన్డీయే ప్రభుత్వంలో ఆరు నెలలో జరిగిన పనుల్లో కుప్పం బ్రాంచి కాలువ చివర రామసముద్రం చెరువు వరకు కృష్ణమ్మ చేరింది. ఇంకా చంద్రాబు కుప్పం నియోజకవర్గంలో శనివారం గంగపూజ చేయబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga vamsi: వాయుపుత్ర: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం : చందూ మొండేటి

Sreeleela: నిరాశగా వుంటే ధైర్యం కోసం ఇలా చేయడంటూ శ్రీలీల సూక్తులు

Sharwanand: ఇది నా విజన్. ఇది నా బాధ్యత. ఇదే OMI అంటూ కొత్త గా మారిన శర్వానంద్

Yukthi Tareja : K-ర్యాంప్ నుంచి కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా పై లవ్ మెలొడీ సాంగ్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments