Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న తగలబెట్టారు.. నేడు ఘనస్వాగతం పలికారు.. పట్టాలపైకి రత్నాచల్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (14:12 IST)
కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన ఆ సమాజికవర్గానికి చెందిన ఉద్యమకారులు... గత నెల 31వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తునిలో విశాఖపట్టణం - విజయావాడల మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు. ఇందులో మొత్తం 24 బోగీలు కాలిబూడిదయ్యాయి. దీంతో వారం రోజుల పాటు ఈ ఎక్స్‌ప్రెస్ సేవలను రద్దు చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఈ రైలు సేవలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 6.10 విజయవాడ నుంచి బయలుదేరిన ఈ రైలుకు తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఇంజిన్‌కు పూలమాల వేశారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం పలుకుతూ స్టేషన్‌లోనే దహనమై ఉన్న బోగీలకు ఫ్లెక్సీలు కట్టారు. ఆరు గంటల్లో గమ్యస్థానం చేరుకునే ఈ రైలులో ప్రయాణిచేందుకు కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల వాసులు ఆసక్తి చూపుతుంటారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments