Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుపై అత్యాచారం... ఆ పాప ఏంచేసిందంటూ రేష్మీ ట్వీట్

Webdunia
ఆదివారం, 23 జూన్ 2019 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో తొమ్మిది నెలల శిశువుపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బుల్లితెర యాంకర్, సినీ నటి రష్మీ తీవ్రంగా స్పందించింది. తొమ్మిది నెలల చిన్నారి ఏం చేసిందంటూ ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశ్నించారు. 
 
ఇటీవల హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది. దీనిపై స్థానిక ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
దీనిపై రష్మీ గౌతమ్ స్పందించారు. ఇప్పుడు అత్యాచారానికి గురైన 9 నెల‌ల పాప ఏం బ‌ట్ట‌లు వేసుకుంది? తన అందాలను చూపించిందా? కాళ్లు చూపించిందా? ఏదైనా వివాదంపై తన అభిప్రాయం చెప్పిందా? ఆమె ఏం చేసింది? అంటూ ప్రశ్నించింది. రష్మీ గౌతమ్ అడిగిన ప్రశ్నలపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, ఆమెకు మద్దతుగా నిలబడి, ఆ కామాంధుడిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments