Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ మాసం... ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే వెళ్లిపోవచ్చు

అమరావతి : రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (17:09 IST)
అమరావతి : రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
రంజాన్ నెల సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు సాయంత్రం 4 గంటలకే వారు కార్యాలయాల నుంచి వెళ్లే అవకాశం కల్పించింది. ఇది ముస్లింలైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ, ఉపాధ్యాయులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments