Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ మాసం... ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే వెళ్లిపోవచ్చు

అమరావతి : రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (17:09 IST)
అమరావతి : రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
రంజాన్ నెల సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు సాయంత్రం 4 గంటలకే వారు కార్యాలయాల నుంచి వెళ్లే అవకాశం కల్పించింది. ఇది ముస్లింలైన ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ, ఉపాధ్యాయులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments