తిరుమలకు వచ్చేయండి... నే చూసుకుంటా: రమణదీక్షితులతో జగన్

Webdunia
మంగళవారం, 28 మే 2019 (22:19 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా చేసిన రమణ దీక్షితుల వివాదం అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని నేరుగా తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి వెళ్లారు.
 
అక్కడ ఆయనను పలువురు ప్రముఖులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. వారిలో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా వున్నారు. దీక్షితులతో మాట్లాడిన జగన్... రేపు ఆలయంలో కలుద్దామని చెప్పారు. దీనితో తనని ఆలయంలోకి అనుమతించడం లేదని చెప్పారాయన. అది విన్న జగన్ మోహన్ రెడ్డి అదంతా తాను చూసుకుంటాను అని భరోసా ఇచ్చి పంపారు. దీన్నిబట్టి రమణదీక్షితులకి లైన్ క్లియర్ అయినట్లేనని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments