Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్‌

తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదన

Webdunia
మంగళవారం, 22 మే 2018 (13:35 IST)
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. గత నాలుగు రోజులుగా టిటిడి వ్యవహారంపై ప్రసార మాధ్యమాల్లో గంటల తరబడి చర్చ నడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదని, కోట్ల రూపాయల వజ్రాలు కనిపించకుండా పోయాయని రమణదీక్షితులు చెబుతున్నా ఎందుకు ఇంతవరకు ఆ వ్యవహారంపై విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.
 
రమణ దీక్షితులు చేసిన ఆరోపణలన్నింటిపై వెంటనే విచారణ జరిపించాలని, శ్రీవారి నగలు, ఆభరణాలు ఎన్ని ఉన్నాయో వాటినన్నింటిని భక్తులకు చూపించాలని, స్వామివారి ప్రతిష్ట దిగజారకుండా, ఆలయ పవిత్రత దెబ్బతినకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తిరుమల వ్యవహారంపై మొదటిసారి పవన్ కళ్యాణ్‌ స్పందించడం చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments