Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు: ఓటు వేసిన సీఎం వైఎస్ జగన్

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:54 IST)
దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రాలవారీగా స్థానాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ 4 స్థానాలు, గుజరాత్ 4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్ 3, ఝార్ఖండ్ 2, మణిపూర్ 1, మిజోరం 1, మేఘాలయ 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెలగపూడి అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. వైఎస్సార్సిపి నుంచి అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, తెదేపా నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ తన ఓటును వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

పోలీస్ స్టేషన్ పార్ట్ టైమ్ పాఠశాల అనే కాన్సెప్ట్ తో 14 దేశాల్లో సూత్రవాక్యం సిద్ధం

తెలంగాణ నేపథ్యంగా సాగే రాజు గాని సవాల్ టీజర్ ఆవిష్కరించిన జగపతిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments