Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు: ఓటు వేసిన సీఎం వైఎస్ జగన్

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:54 IST)
దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రాలవారీగా స్థానాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ 4 స్థానాలు, గుజరాత్ 4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్ 3, ఝార్ఖండ్ 2, మణిపూర్ 1, మిజోరం 1, మేఘాలయ 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెలగపూడి అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. వైఎస్సార్సిపి నుంచి అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, తెదేపా నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ తన ఓటును వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments