Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు: ఓటు వేసిన సీఎం వైఎస్ జగన్

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:54 IST)
దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ సాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్రాలవారీగా స్థానాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ 4 స్థానాలు, గుజరాత్ 4, రాజస్థాన్ 3, మధ్యప్రదేశ్ 3, ఝార్ఖండ్ 2, మణిపూర్ 1, మిజోరం 1, మేఘాలయ 1 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెలగపూడి అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. వైఎస్సార్సిపి నుంచి అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, తెదేపా నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ తన ఓటును వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments