Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల సెల్ఫీ సరదా.. ప్రాణాలు కోల్పోయిన కుమార్తె...

భార్యాభర్తల సెల్ఫీ సరదా చివరకు వారి ముద్దుల కుమార్తె ప్రాణాలు తీసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గంగానగర్ జిల్లా

Webdunia
సోమవారం, 14 మే 2018 (09:15 IST)
భార్యాభర్తల సెల్ఫీ సరదా చివరకు వారి ముద్దుల కుమార్తె ప్రాణాలు తీసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గంగానగర్ జిల్లాకు చెందిన దంపతులు తమ 10 నెలల చిన్నారికి హెల్త్ చెకప్ చేయించడం కోసం సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు.
 
అక్కడ అన్ని రకాల చెకప్‌లు పూర్తయిన తర్వాత సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. షాపింగ్ మాల్‌లోని ఎస్కలేటర్‌ ఎక్కిన తర్వాత సెల్ఫీలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో మహిళ ఎత్తుకున్న చిన్నారి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. ఎస్కలేటర్ రెయిలింగ్ ఢీకొని అక్కడికక్కడే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఇది ఆ షాపింగ్‌ మాల్‌లోని సీసీటీవీల్లో కెమెరాల్లో నమోదైంది. ఎస్కలేటర్‌పై ఉన్న సమయంలో ఆమె భర్త సెల్ఫీ అగడంతో సెల్ఫీ కోసం ప్రయత్నించి.. బ్యాలెన్స్ తప్పడంతోనే చిన్నారి ప్రాణం కోల్పోయిందని అక్కడ ఉన్నవారు తెలిపారు. ఆమె అజాగ్రత్తతోనే చిన్నారి ప్రాణం కోల్పోయిందని షాపింగ్ మాల్ నిర్వాహకులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments