Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ బాధితుల కోసం రాజమౌళి షార్ట్ ఫిలిమ్.. సందేశం!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (20:07 IST)
బాహుబలి మేకర్ రాజమౌళి హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలనే ఆకాంక్షతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు. 
 
దీపావళి పండుగ సందర్భంగా మనం పెట్టే ఖర్చులో సగాన్ని తుపాను బాధితులకు ఇవ్వాలని ఈ ఫిల్మ్‌లో రాజమౌళి విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేయాలనే మెసేజ్ ఇందులో ఉంది.
 
"సగం దీపాలను మన హృదయాల్లో వెలిగిద్దాం... ఆ వెలుగును విశాఖ కళ్లలో చూస్తాం... పండుగ చేసుకుందాం"అంటూ ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. ఈ మెసేజ్‌కు హీరో రాణా వాయిస్ వినిపిస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌‌కు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments