Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బడ్జెట్ 2015-16: కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (13:26 IST)
రైల్వే బడ్జెట్ 2015-16లో భాగంగా కాజీపేట- విజయవాడ మధ్య మూడోలైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. కాగిత రహితంగా సరకు నిల్వల నిర్వహణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆర్పీఎఫ్ బలగాలకు యోగాశిక్షణ ఇస్తామన్నారు. రైల్వే ప్రాంగణాల్లో జల సంరక్షణ చర్యలు, రైల్వేల్లో విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
దేశంలో పలు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సురేష్ ప్రభు సంతాపం వ్యక్తం చేశారు. భద్రతను అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికి కాపలాలేని రైల్వే గేట్ల  వద్ద ఆడియో-విజువల్ హెచ్చరికలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

Show comments