Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ మృతుల కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష సాయం!

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (15:01 IST)
హుదూద్ తుఫాను కారణంగా మృత్యువాత పడిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. 
 
తుఫాను బాధిత ప్రాంతాల్లో ఆయన ఆదివారం పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శించారు. తుఫాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాహుల్ రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు. 
 
ఏ కష్టమొచ్చినా తొలుత పేదవాడే నష్టపోతున్నాడని ఈ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. బాధితులకు అండగా ఉంటామని, వారికి పూర్తిస్థాయిలో సాయం అందేంతవరకు కేంద్రంతో పోరాడతామని హామీ ఇచ్చారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments