Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖకు చేరుకున్న రాహుల్ గాంధీ : హుదూద్ బాధితులకు ఓదార్పు

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (11:39 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం విశాఖపట్టణంకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాహుల్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు రాహుల్ విశాఖ విచ్చేశారు. 
 
రాహుల్ గాంధీ విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, పార్లమెంట్ తలుపులు వేసి, లైవ్ టెలికాస్ట్ కట్ చేసి ముక్కలు చేసిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. విభజన నిర్ణయం సమయంలో ఎన్నో రకాలైన ఆందోళనలు చేసినప్పటికీ.. ముఖం కూడా చూపించని ఈ కాంగ్రెస్ నేత.. ఇపుడు హుదూద్ బాధితులను పరామర్శించేందుకు ఏపీలో అడుగుపెట్టడం గమనార్హం. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments