Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కష్టాలను స్వయంగా చూసేందుకే వచ్చా.. రాహుల్ గాంధీ

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (13:24 IST)
విశాఖ వాసుల కష్టాలను స్వయంగా చూసేందుకే ఇక్కడకు వచ్చానని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు విచ్చేసిన స్టీల్ ప్లాంటుకు వెళ్లి అక్కడి కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేలా ఒత్తిడి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి తాటిచెట్ల గ్రామానికి రాహుల్ బయలుదేరారు. అక్కడ తుపాను బాధితులను పరామర్శిస్తారు.
 
అంతకుముందు విశాఖ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విశాఖ విమానాశ్రయంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ కేవీపీ రామచంద్రరావులు స్వాగతం పలికారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments