రాగిజావను మళ్ళీ వాయిదావేశారు... కారణం తెలీదు!!

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (09:21 IST)
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే నిమిత్తం ప్రవేశపెట్టిన రాగిజావ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు వాయిదా వేసింది. తొలుత ఈ నెల రెండో తేదీన ప్రారంభించాలని భావించగా, ఆ తర్వాత ఈ నెల పదో తేదీకి వాయిదా వేసింది. ఇపుడు మరోమారు 21వ తేదీకి వాయిదావేసింది. అయితే, ఈ పథకం వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
కాగా, విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. నిజానికి ఈ పథకాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ తర్వాత వాయిదా వేసింది. ఇపుడు కూడా కారణాలు వెల్లడించకపోయినప్పటికీ రెండోసారి కూడా వాయిదా వేసింది. 
 
అదేసమయంలో ఈ రాగిజావను ఏ విధంగా తయారు చేయాలి, అందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి, రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి తదితర వివరాలను బుధవారం ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వాయిదా వేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments