Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగిజావను మళ్ళీ వాయిదావేశారు... కారణం తెలీదు!!

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (09:21 IST)
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే నిమిత్తం ప్రవేశపెట్టిన రాగిజావ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు వాయిదా వేసింది. తొలుత ఈ నెల రెండో తేదీన ప్రారంభించాలని భావించగా, ఆ తర్వాత ఈ నెల పదో తేదీకి వాయిదా వేసింది. ఇపుడు మరోమారు 21వ తేదీకి వాయిదావేసింది. అయితే, ఈ పథకం వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
కాగా, విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. నిజానికి ఈ పథకాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఆ తర్వాత వాయిదా వేసింది. ఇపుడు కూడా కారణాలు వెల్లడించకపోయినప్పటికీ రెండోసారి కూడా వాయిదా వేసింది. 
 
అదేసమయంలో ఈ రాగిజావను ఏ విధంగా తయారు చేయాలి, అందుకోసం కావాల్సిన వస్తువులు ఏంటి, రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి తదితర వివరాలను బుధవారం ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. అన్నీ సిద్ధం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వాయిదా వేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments