Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టిసీమ ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం ఎందుకు?: రఘువీరా రెడ్డి

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (15:34 IST)
ఒకవేళ పోలవరంకు పట్టిసీమ ప్రాజెక్టును ప్రత్యామ్నాయంగా భావిస్తే.. పోలవరం నిర్మాణం ఎందుకని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి నీటి సరఫరా మొదలవుతుందని సీఎం చంద్రబాబు చెప్పడంపై రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. నెల రోజుల్లోపల రాయలసీమకు నీళ్లు రాకపోతే... టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ బతుకే ఇంకుడుగుంత బతుకని... చంద్రబాబు జాతకం కూడా అంతేనని ఎద్దేవా చేశారు. 
 
పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీలు వ్యతిరేకమని రఘువీరారెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడులు నాటకాలాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులపై ఈనెల 7, 8, 9 తేదీల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని తెలిపారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments