Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామక్రిష్ణరాజుకు కోపమొచ్చింది, నువ్వు సరిగ్గా నిలబడితే నా పొట్ట దగ్గరకు కూడా రావంటూ ఆగ్రహం

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (20:15 IST)
వైసిపిలో ఉంటూ ఆ పార్టీనే తిడుతున్న ఎంపి రఘురామక్రిష్ణమరాజు. ప్రతిరోజు వైసిపిని తిడుతూ ఉండడం ఈయనకు అలవాటుగా మారిపోయింది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదని.. సిఎం నిర్ణయాలన్నీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయంటూ రఘురామక్రిష్ణంరాజు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి రఘురామక్రిష్ణమరాజుపై తీవ్ర స్థాయిలో విమర్సలు చేశారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నాడు ఆయన. స్వపక్షంలో విపక్షమంటూ కొత్త పత్యానికి పరుగులు పెట్టి మాటతో సరిపెట్టుకునేదానికి వేటు దాకా తెచ్చుకున్న రాజుగారికి విగ్గు ఊడినట్లేనా.. విగ్గు ఊడిపోతే రేపటి నుంచి ఎలా తిరుగుతారో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశాడు.
 
ఈ కామెంట్ చూసిన రఘురామక్రిష్ణుంరాజుకు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ దేవేందర్ రెడ్డి నీలాగా నల్లగా వికారం ఉండాలని ఎవరూ అనుకోరు. నువ్వు సరిగ్గా నిలబడితే నా పొట్ట దగ్గరకు కూడా రావు. నీ సంస్కారం ఏంటో నువ్వు పంపిన భాషను బట్టే అర్థమవుతుంది.. నా బొచ్చుకు నీకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు రఘురామక్రిష్ణుంరాజు. అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే వుంటుందని గట్టిగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments