Webdunia - Bharat's app for daily news and videos

Install App

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

సెల్వి
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (20:38 IST)
PV Sindhu
ఇటీవలే వివాహం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తన భర్త వెంకట సాయి దత్తాతో కలిసి శుక్రవారం తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని ఈ నూతన వధూవరులు దర్శించుకున్నారు. 
 
పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పివి సింధు, వెంకట సాయి దత్తా డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు డిసెంబర్ 24న హైదరాబాద్‌లో తమ వివాహ రిసెప్షన్‌ను నిర్వహించారు.
 
ఇక వివాహానంతరం వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందడానికి తిరుమల వచ్చారు. సింధు సాంప్రదాయ దుస్తులలో, పట్టు చీర ధరించి కనిపించింది. వెంకట సాయి దత్తా సల్వార్ తరహా దుస్తులు ధరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments