Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ రాజుగారు.. మీ కర్తవ్య దీక్షకు సలాం...

విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన రాజు.. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయలో రాజు అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, రాజకీయ నేతననే అహంకారం ఇసుమంతైనా ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఇటీవలే కేంద్

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (09:02 IST)
విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన రాజు.. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయలో రాజు అనే దర్పం మచ్చుకైనా కనిపించదు. పైగా, రాజకీయ నేతననే అహంకారం ఇసుమంతైనా ఉండదు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, ఇటీవలే కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేశారు. అలాంటి రాజు.. పుట్టెడు దుఃఖంలోనూ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ సాగుతున్న పోరాటంలో పాల్గొన్నారు. ఆయన్ను చూసిన మిగిలిన ఎంపీలు మరింత పట్టుదలతో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. ఇంతకీ అశోకగజపతి రాజు పుట్టుడు దుఃఖంలో ఎందుకున్నారో కదా మీ సందేహం... 
 
ఇటీవల అశోకగజపతి రాజు తల్లి కుసుమ కన్నుమూశారు. ఆమె విజయనగర సామ్రాజ్య చివరి పట్టపురాణి కూడా. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి స్వస్థలం చేరుకున్నారు. గురువారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండాలని సీఎం ఆదేశించడంతో అంత్యక్రియలు పూర్తికాగానే అశోక్‌ ఢిల్లీ చేరుకుని... ధర్నాలో పాల్గొన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం ముందు ధర్నాలో అశోక్‌గజపతిరాజు కూడా పాల్గొనడం చూసి, ఆయన కర్తవ్య దీక్షను చంద్రబాబు మెచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments