Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా రాదు.. ప్రత్యేక ప్యాకేజీ ఖాయం : పురంధేశ్వరి

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (11:22 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం అందించడం లేదన్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. 
 
ఇప్పటివరకూ రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టులను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని, అలాంటపుడు నిధులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఏపీ సర్కారు చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల, భోగాపురం విమానాశ్రయాల ప్రాజెక్టులపై బీజేపీకి కొన్ని అనుమానాలున్నాయని ఆమె అన్నారు. తమ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments