Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం ఇచ్చే నిధులతోనే చంద్రబాబు పాలన చేస్తున్నారు : పురంధేశ్వరి

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2016 (10:35 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల వల్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత పురంధేశ్వరి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం ఎన్నో రకాలుగా ఏపీ ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే ఎంతో సాయం చేసిందన్నారు. ఇకపై కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని అన్నారు. వచ్చే నెల 6న రాజమండ్రిలో జరిగే సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని వెల్లడించిన ఆమె, విశాఖకు రైల్వే జోన్‌ను తీసుకువచ్చే అంశంలో ప్రతిపాదనలు ఉన్నాయని, మరోసారి కేంద్రానికి విన్నవిస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments