Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసేవాళ్లకు శిక్షలు చాలవు, ఆ ఆలోచనలే రాకుండా అలా చేయాలి: పవన్ కల్యాణ్

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (23:51 IST)
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. అడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోధించాలంటే శిక్షలు సరిపోవనీ, అసలు మగవారికి అలాంటి ఆలోచనలే రాకుండా ప్రభుత్వాలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వుందని అన్నారు.

 
హైదరాబాదులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు పవన్. పిల్లల ఒంటిపై ఎవరైనా దెబ్బ కొడితేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారనీ, అటువంటిది బాలికను ఓ సమూహం చుట్టుముట్టి చెరపడితే ఆ బాధితురాలితో పాటు ఆమె పేరెంట్స్ ఎంతగా కుమిలిపోతారో ఊహించనలవికాదు. 

 
ఈ దారుణ ఘటనకు కారకులైన వారు ఎంతటి పెద్దవారైనా శిక్షించాలని అన్నారు పవన్. అలాగే బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి సాయపడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం