Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రమంతటా సైకోలు.. బాపట్లలో తాజాగా విద్యార్థికి సూది మందిచ్చించేందుకు..

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (16:52 IST)
రాష్ట్రవ్యాప్తంగా సూదిగాళ్ళు తయారైపోతున్నారు. సిరంజి సైకోలు హడలెత్తిస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారిపోతోంది. పలు జిల్లాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకూ తూ.గో, ప.గో. జిల్లాలకు మాత్రమే పరిమితమైన సిరంజి సైకో నిన్న నెల్లూరు జిల్లా నేడు గుంటూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. బాపట్ల ప్రాంతంలో ఓ విద్యార్థికి సూది మందిచ్చేందుకు రాగా అక్కడ గుంపుగా విద్యార్థులుండటంతో అతడు పరారయ్యాడు. అతనిని పట్టుకోవడానికి పోలీసులు పరుగులు పెడుతున్నారు. 
 
గుంటూరు జిల్లా బాపట్లలో శనివారం ఉదయం కృష్ణ అనే విద్యార్థి స్కూల్‌కి వెళ్తున్నాడు. సడెన్‌గా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి విద్యార్థికి ఇంజక్షన్‌ గుచ్చేందుకు ప్రయత్నించాడు. ఐతే అతడు అప్రమత్తమై కేకలు వేయడంతో పాటు సూదిగాడు పరారయ్యాడు. బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Show comments