Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకో సూదిగాడిని పట్టిస్తే రూ.50వేల నగదు బహుమతి: వారం రోజులుగా హంగామా

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (18:30 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సైకో సూదిగాడు మహిళల్ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకించి మహిళలు, బాలికలపై సూది గుచ్చేసి పరారైపోతున్నాడు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సైకో సూదిలో మత్తుమందు ఉందా? ఇంకేదైనా ప్రమాదకరమైన వైరస్‌ ఉందా? అనేది ఇంకా వైద్యులు, పోలీసులు ఇంకా తేల్చలేదు. 
 
ఈ నేపథ్యంలో వారం రోజులుగా సంచలనం రేకెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకో వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు సైకోను పట్టుకోవడంలో పోలీసులు విఫలం కావడంపై మండిపడ్డారు. శుక్రవారం లోపు సైకోను పట్టుకోవాలని ఐజీ, డీఐజీ, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో, సైకోను పట్టుకోవడానికి ప్రజల సహకారం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అంతేకాదు, సైకోను పట్టించిన వారికి రూ. 50 వేల నగదు బహుమతిని ప్రకటించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments