Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాల‌య‌ మఠంలో మానసిక రోగి హల్చల్!

Webdunia
శనివారం, 24 జులై 2021 (11:46 IST)
గురు రాఘ‌వేంద్ర స్వామి మంత్రాలయం మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు. అంద‌రు భ‌క్తుల్లాగానే తాను మంత్రాలయానికి చేరుకున్నఆ మాన‌సిక రోగి త‌న తలనీలాలు సమర్పించాడు. అనంత‌రం కేవ‌లం నిక్కరుతో ఆలయంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆ మాన‌సిక రోగి అసభ్యక రంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా, దాడికి యత్నించాడు. దీంతో అత‌ని వ‌ద్ద కర్రను బ‌ల‌వంతంగా తీసుకుని ఆ మాన‌సిక రోగిని అక్క‌డి నుంచి పంపేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ, నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించాడ‌ని అక్క‌డి చిరు వ్యాపారులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

Balakrishna : అఖండ 2లో శివుడు గెటప్ వేసిన నందమూరి బాలక్రిష్ణ - తాజా అప్ డేట్

బెట్టింగుల యాప్‌ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)

Vijayashanthi: అప్పట్లో ఐస్ క్రీమ్ తిన్నా, అందుకే అమ్మకు కేక్ తినిపిస్తున్నా: కళ్యాణ్ రామ్

Namrata: మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments