Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాల‌య‌ మఠంలో మానసిక రోగి హల్చల్!

Webdunia
శనివారం, 24 జులై 2021 (11:46 IST)
గురు రాఘ‌వేంద్ర స్వామి మంత్రాలయం మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు. అంద‌రు భ‌క్తుల్లాగానే తాను మంత్రాలయానికి చేరుకున్నఆ మాన‌సిక రోగి త‌న తలనీలాలు సమర్పించాడు. అనంత‌రం కేవ‌లం నిక్కరుతో ఆలయంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆ మాన‌సిక రోగి అసభ్యక రంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా, దాడికి యత్నించాడు. దీంతో అత‌ని వ‌ద్ద కర్రను బ‌ల‌వంతంగా తీసుకుని ఆ మాన‌సిక రోగిని అక్క‌డి నుంచి పంపేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ, నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించాడ‌ని అక్క‌డి చిరు వ్యాపారులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments