Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఎస్‌ఎల్‌వి-సి 27 కౌంట్‌డౌన్ ప్రారంభం..! మార్చి 28న రోదసిలోకి..!

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (14:18 IST)
శ్రీహరికోట నుంచి ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ - 27కి గురువారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్‌వీ - 27ను నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి మార్చి 28వ తేదిన రోదసిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహ లాంచర్ని ఆ రోజు సాయంత్రం 5 గంటల 19 నిమిషాలకు  శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. 
 
కాగా ఈ ప్రయోగంపై మంగళవారం నిర్వహించిన రిహార్సల్‌ను శాస్తవ్రేత్తలు విజయంతంగా నిర్వహించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్.కిరణ్‌కుమార్ మంగళవారం రాత్రి షార్‌కు చేరుకొని ప్రయోగ వేదిక పై ఉన్న పిఎస్‌ఎల్‌వి-సి 27 రాకెట్‌ను పరిశీలించి శాస్తవ్రేత్తలతో సమావేశమై రాకెట్ పనితీరు తదితర అంశాల పై చర్చించారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments