Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల లాడ్జిలో పట్టుబడ్డ సినీ నిర్మాత... వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలు కూడా...

Webdunia
మంగళవారం, 19 మే 2015 (21:58 IST)
గుంటూరు జిల్లా బాపట్ల లాడ్జిలపై మంగళవారం నాడు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 17 మంది పేకాటరాయుళ్లు దొరికిపోయారు. ఈ పేకాటరాయుళ్లలో సినీ నిర్మాత కొరటాల సందీప్, తెలుగుదేశం పార్టీకి చెందిన మువ్వా హరీశ్ కూడా ఉండటంతో కలకలం రేపుతోంది. వీరి వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు ఇదే లాడ్జిలో వ్యభిచారం కూడా జరుగుతోంది. నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. సినీ నిర్మాత కొరటాల సందీప్ పట్టుబడటం చర్చనీయాంశమైంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments