Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన గర్భిణీ..తల్లీ బిడ్డ క్షేమం

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (20:48 IST)
కరోనా బాధితురాలైన గర్భిణీ.. ఆ మహమ్మారిని జయించడంతో బాటు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా వుండడం విశేషం.

ముంబయి నుండి కర్నూలు జిల్లాకు తిరిగి వచ్చిన వలస కార్మికురాలు (ఆస్పరి మండలం నల్లమేకలపల్లి గ్రామవాసి)  21 సంవత్సరాల నిండు గర్భిణీకి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు, డాక్టర్లు మే నెల 12న విశ్వభారతి జిల్లా స్థాయి కోవిడ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా అనంతరం, డాక్టర్లు, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ సూచనలతో కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రికి షిఫ్ట్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి(బాబు కు కరోనా నెగటివ్), తాను కూడా కరోనాను జయించి నిన్న రాత్రి విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి డిశ్చార్చ్ అడం విశేషం.

జిజిహెచ్, విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది, అధికారుల టీమ్ లను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అభినందించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా ద్వారా డిశ్చార్చ్ అయిన కరోనా బాధితులకు ఒక్కొక్కరికి రూ.2000/-ల ఆర్థిక సహాయం పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments