Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం .. ఎక్కడ?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (10:14 IST)
ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారంలో పాకు కళేబరం వెలుగు చూసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యెం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన వెలుగుచూసింది. పౌష్టికాహారం ప్యాకెట్‌ను ఇంట్లో విప్పిచూడగా పాము కళేబరం కనిపించడంతో ఆ గర్భిణీ మహిళ ఒక్కసారిగా షాక్‌కుగురైంది. ఆ తర్వాత అంగన్‌వాడీ సూపర్ వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సీడీపీఓ వెల్లడించారు. 
 
బంగారువాలళ్యెం మండలం జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో మానస అనే గర్భిణీకి ఈ పౌష్టికాహార ప్యాకెట్‌ను ఇచ్చారు. ఇది ఖర్జూల ఫలాల ప్యాకెట్. దాన్ని విప్పి చూడగా,  ఖర్జూలాలు ఎండిపోయివుండగా, అందులే పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ కేంద్రం సూపర్ వైజర్‌కు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments