Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో అధిక వర్షపాతం.. నీటితో కళకళలాడుతున్న 108 రిజర్వాయర్లు

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (14:18 IST)
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ - జూలై నెలల్లో అధిక వర్షపాతం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 108 రిజర్వాయర్లు గురువారం నాటికి వాటి నిల్వ సామర్థ్యంలో 67 శాతం వరకు నిండిపోయాయి. వివిధ డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయడానికి అధికారులను ఆదేశించారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1 నుండి జూలై 31 వరకు అధిక వర్షపాతం నమోదైంది. ఇంకా, ఆగస్టులో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
 
ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బ్యారేజీకిలో వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ 2,88,191 క్యూసెక్కులుగా ఉంది. కాలువలకు ‌13,991 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
 
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments