చాటుగా విద్యుదుత్ప‌త్తి, పోలీసు వ‌ల‌యంలో పులిచింత‌ల

Webdunia
సోమవారం, 12 జులై 2021 (16:17 IST)
ఆంధ్ర‌, తెలంగాణా మ‌ధ్య జ‌ల వివాదాన్ని రాజేసిన పులించిత‌ల ప్రాజెక్ట్ ఇపుడు పోలీసు వ‌ల‌యంలో ఉంది. పులిచింత‌ల ప్రాజెక్ట్ ను సంద‌ర్శించ‌బోయిన వారిని తెలంగాణా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ విప్ సామినేని ఉదయభానుని తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. 
 
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుని తెలంగాణ రాష్ట్రం సరిహద్దు బుగ్గమాధారం వ‌ద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంద‌ని, అందుక‌నే త‌మ‌ని అడ్డుక‌న్నార‌ని ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభాను ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చిన మమ్మల్ని తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం దారుణమ‌న్నారు. అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ఇదే విధంగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకోం అన్నారు. ఉద‌యభాను వెంట తన్నీరు నాగేశ్వరరావు, అంగడాల పూర్ణ భారీ  సంఖ్యలో కార్యకర్తలున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాశిఖన్నాకు దశ తిరిగిందిగా.. నాలుగు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో సంతకం చేసేసిందిగా!

Rukmini Vasanth: రష్మిక మందన్న స్థానాన్ని ఫిల్ చేసిన కాంతారా హీరోయిన్ రుక్మిణి?

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత.. నిర్మాతగా న్యూ లైఫ్

హిందీ చిత్ర నిర్మాణంపై దిల్ రాజు చూపు.. సల్మాన్ ఖాన్‌తో చిత్రం?

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి క్రేజీ బిజినెస్ అవుతుందా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments