Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల పొత్తు పెట్టుకున్న టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. ఎన్నికల్లో విజయం కోసం పొత్తులు పెట్టుకున్నాయి. పోర్టు బ్లెయిర్ పురపాలక సంస్థకు జరిగే ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో టీడీపీ మూడు వార్డుల్లో పోటీ చేస్తుంటే మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 
 
అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ మున్సిపాలిటికీ ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్‌ల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయించారు. 
 
దీంతో టీడీపీ 2, 5, 16 వార్డుల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలోకిదిగుతారు. ఈ సందర్భంగా రంగలాల్ మాట్లాడుతూ, పోర్టుబ్లెయిల్ అభివృద్ధికి, ప్రజాస్వామ్యయుత పాలన అందించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments