పూజలందుకున్న వానరం

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (06:08 IST)
నందిగామ పట్టణంలోని రమణ కాలనీ దాటిన తరువాత కండ్రిక ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద  విశేష పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు, కృష్ణమాచార్యులు  పూజలు నిర్వహిస్తుండగా ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక వానర వచ్చి హనుమాన్ విగ్రహంపై కుర్చుని పూజలు అయ్యేంతవరకు అక్కడే ఉండటంతో భక్తులు ఆంజనేయ స్వామి వచ్చి పూజలందుకున్నట్లుగా భావించి పరవశించిపోయారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఎంతో మహిమగల ఆంజనేయ స్వామి విగ్రహం కండ్రికలో ఉందని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ స్వామి ప్రసిద్ధి అని, ప్రతి మంగళవారం స్వామివారికి విశేష పూజలు చేయడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 108 ప్రదర్శనలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా నందిగామ పరిసర ప్రాంత ప్రజల నమ్మకం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments