Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో రంగస్వామికి ఝులక్.. కాంగ్రెస్ కూటమికి విజయం

Webdunia
గురువారం, 19 మే 2016 (16:13 IST)
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీకి ఊరట లభించింది. మొత్తం 30 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఎన్.ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోగా, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి 17 స్థానాలను దక్కించుకుంది. అలాగే, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు, అన్నాడీఎంకే నాలుగు, ఇతరులు ఓ చోట గెలుపొందారు.
 
ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చాయి. అసోం, కేరళలో అధికారాన్ని కోల్పోగా, పుదుచ్చేరిలో మాత్రం స్వల్వ ఊరట లభించింది. ఆ రాష్ట్రంలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 17 స్థానాల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమి విజయం సాధించి సొంతగా అధికారం చేపట్టనుంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments