Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డిగూడెం మరణాలపై దద్దరిల్లిన అసెంబ్లీ.. సీఎం ఫైర్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (17:59 IST)
జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఏపీ అసెంబ్లీ దద్ధరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది. 
  
జంగారెడ్డిగూడెం ఇష్యూపై మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ ఘటనపై మంత్రులు ఆళ్లనాని, నారాయణ స్వామి సీఎంకు వివరాలిచ్చారు.
 
ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్.. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేయాలని మంత్రులకు సూచించారు. ఇక సభలో టీడీపీ తీరుపై మంత్రులు కన్నబాబు, కొడాలి నాని మండిపడ్డారు. 
 
జంగారెడ్డిగూడెం మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని.., సభనూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సభలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments