జంగారెడ్డిగూడెం మరణాలపై దద్దరిల్లిన అసెంబ్లీ.. సీఎం ఫైర్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (17:59 IST)
జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఏపీ అసెంబ్లీ దద్ధరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది. 
  
జంగారెడ్డిగూడెం ఇష్యూపై మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ ఘటనపై మంత్రులు ఆళ్లనాని, నారాయణ స్వామి సీఎంకు వివరాలిచ్చారు.
 
ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్.. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేయాలని మంత్రులకు సూచించారు. ఇక సభలో టీడీపీ తీరుపై మంత్రులు కన్నబాబు, కొడాలి నాని మండిపడ్డారు. 
 
జంగారెడ్డిగూడెం మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని.., సభనూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సభలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments