ఈవీఎంలో పాము దూరిందట.. అందుకే దాన్ని పిన్నెల్లి పగులకొట్టారట!

సెల్వి
బుధవారం, 22 మే 2024 (23:09 IST)
Pinnelli Ramakrishna Reddy
ఈవీఎం ట్యాంపరింగ్‌ కేసులో మాచర్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతను ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరెస్ట్ జరిగింది. 
 
ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి గొప్పగా మాట్లాడిన వీడియో సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో జగన్ పిన్నెల్లి గురించి గొప్పగా మాట్లాడిన క్లిప్పింగ్ ఇది. "పిన్నెల్లి మంచి మనిషి మీరు అతన్ని మంచి మెజారిటీతో ఎన్నుకోవాలి" అని జగన్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
పిన్నెల్లి అరెస్ట్ దృష్ట్యా, జగన్ ఈ పాత వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రారంభించింది. మరోవైపు సాక్షి టీవీ ఓ వార్తను పిన్నెల్లికి అనుగుణంగా పబ్లిష్ చేస్తోంది. ఈ వార్తపై కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తూ ఆడుకుంటున్నారు. 
 
ఈవీఎంలో పాము దూరిందని తెలియడంతో అక్కడ వున్న ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈవీఎంను పగులకొట్టాడని.. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని పిన్నెల్లి ఈ చర్యకు పాల్పడినట్లు సదరు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments