Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలో పాము దూరిందట.. అందుకే దాన్ని పిన్నెల్లి పగులకొట్టారట!

సెల్వి
బుధవారం, 22 మే 2024 (23:09 IST)
Pinnelli Ramakrishna Reddy
ఈవీఎం ట్యాంపరింగ్‌ కేసులో మాచర్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతను ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరెస్ట్ జరిగింది. 
 
ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి గొప్పగా మాట్లాడిన వీడియో సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో జగన్ పిన్నెల్లి గురించి గొప్పగా మాట్లాడిన క్లిప్పింగ్ ఇది. "పిన్నెల్లి మంచి మనిషి మీరు అతన్ని మంచి మెజారిటీతో ఎన్నుకోవాలి" అని జగన్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
పిన్నెల్లి అరెస్ట్ దృష్ట్యా, జగన్ ఈ పాత వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రారంభించింది. మరోవైపు సాక్షి టీవీ ఓ వార్తను పిన్నెల్లికి అనుగుణంగా పబ్లిష్ చేస్తోంది. ఈ వార్తపై కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తూ ఆడుకుంటున్నారు. 
 
ఈవీఎంలో పాము దూరిందని తెలియడంతో అక్కడ వున్న ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈవీఎంను పగులకొట్టాడని.. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని పిన్నెల్లి ఈ చర్యకు పాల్పడినట్లు సదరు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments