Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు లారీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..ఎక్కడ?

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (20:17 IST)
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం సొలస నుంచి వెళుతున్న రెండు లారీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుంటూరు సమీపంలోని ఏటుకూరు వద్ద ఆదివారం లాలాపేట సీఐ పట్టుకున్నారు.

రెండు లారీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసామని సిఐ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని లోడ్ చేసి ఎడ్లపాడు మండలం సొలస నుంచి తీసుకువస్తున్నట్లు లాలాపేట సిఐ తెలిపారు.

సురేందర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి ఇంకో వ్యక్తి ఉన్నట్లు, వీరితోపాటు డ్రైవర్లు మరో ఇద్దరు ఉన్నట్లు వీరిపై కేసు నమోదు చేసినట్లు లాలాపేట సిఐ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments