Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు లారీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..ఎక్కడ?

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (20:17 IST)
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం సొలస నుంచి వెళుతున్న రెండు లారీల అక్రమ రేషన్ బియ్యాన్ని గుంటూరు సమీపంలోని ఏటుకూరు వద్ద ఆదివారం లాలాపేట సీఐ పట్టుకున్నారు.

రెండు లారీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసామని సిఐ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని లోడ్ చేసి ఎడ్లపాడు మండలం సొలస నుంచి తీసుకువస్తున్నట్లు లాలాపేట సిఐ తెలిపారు.

సురేందర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి ఇంకో వ్యక్తి ఉన్నట్లు, వీరితోపాటు డ్రైవర్లు మరో ఇద్దరు ఉన్నట్లు వీరిపై కేసు నమోదు చేసినట్లు లాలాపేట సిఐ అన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments