Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై దాడులు... ఏం జరిగిందంటే...

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (08:35 IST)
నెల్లూరు జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేశారు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని రట్టు చేశారు. తొమ్మిదిమంది మహిళలకు విముక్తి కల్పించారు.
 
నెల్లూరు శివారు ప్రాంతమైన వేదాయపాలెంలోని పలు గృహాల్లో చాలాకాలంగా వ్యబిచారం జరుగుతోంది. చీకటి పడిందంటే అటువైపు విటులు తచ్చాడుతుంటారు... 
 
దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు దాడులు నిర్వహించారు.  ఈ సందర్భంగా తొమ్మిది మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఆరుగురు విటులను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments