Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్...

Webdunia
ఆదివారం, 21 మే 2023 (18:36 IST)
విజయవాడ పరిధిలోని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మసాజ్ సెంటర్ల (స్పా కేంద్రాలు)పై శనివారం పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ఓ హెడ్ కానిస్టేబుల్ ఏకంగా తన ఇంట్లోనే మసాజ్ సెంటర్ నడుపుతూ పట్టుబడ్డారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మునిసిపాలిటీ పరిధిలో తాడిగడప 100 అడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలో పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కిషోర్ అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఒక కేంద్రం, పోరంకిలో మరో మసాజ్ కేంద్రాన్ని నడుపుతూ వచ్చారు. 
 
ఈ కేంద్రాల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుకుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఈ కేంద్రాలపై నిఘా ఉంచిన పోలీసులు.. ఆకస్మికంగా దాడులు చేసి.. అనేక మందిని అరెస్టు చేశారు. వీరిలో 12 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. కిషోర్‌పై జిల్లా ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments